Nizamabad Police
Nizamabad Police | బదిలీ అయిన పోలీసు సిబ్బందికి సన్మానం

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad Police | నగరంలోని ఒకటో టౌన్​ పోలీస్​స్టేషన్​లో ఇద్దరు పోలీసు సిబ్బంది బదిలీ అయ్యారు. ఏఎస్సై లాయక్​ అలీ 4వ టౌన్​కు బదిలీ కాగా., హెడ్​కానిస్టేబుల్ కే. శ్రీనివాస్ ఆరవ టౌన్​కు ట్రాన్స్​ఫర్​ అయ్యారు. ​ ఈ సందర్భంగా మంగళవారం టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి (SHO Raghupathi) వారిరువురిని స్టేషన్​లో ఘనంగా సన్మానించారు. బదిలీ అయిన స్థానల్లోనూ ఉత్తమంగా విధులు నిర్వర్తించాలని వారికి సూచించారు.