Nizamabad Police | మద్యం మత్తులో హోంగార్డుపై దాడి.. ముగ్గురిపై కేసు నమోదు

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad Police | మద్యం మత్తులో ముగ్గురు యువకులు హోంగార్డు (Home Guard)పై దాడిచేశారు. ఈ ఘటన మంగళవారం రాత్రి నగరంలో చోటు చేసుకుంది. ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ (Traffic Inspector Prasad) తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని 1వ టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని నిఖిల్​సాయి (Hotel Nikhil Sai) చౌరస్తా సమీపంలో మంగళవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తూ.. ముగ్గురు వ్యక్తులు వెళ్తున్న ఓ కారును ఆపారు. Nizamabad Police | […]

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad Police | మద్యం మత్తులో ముగ్గురు యువకులు హోంగార్డు (Home Guard)పై దాడిచేశారు. ఈ ఘటన మంగళవారం రాత్రి నగరంలో చోటు చేసుకుంది. ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ (Traffic Inspector Prasad) తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని 1వ టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని నిఖిల్​సాయి (Hotel Nikhil Sai) చౌరస్తా సమీపంలో మంగళవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తూ.. ముగ్గురు వ్యక్తులు వెళ్తున్న ఓ కారును ఆపారు.

Nizamabad Police | తనిఖీలు చేస్తుండగా దాడి..

అనంతరం వారిని హోంగార్డు గంగామోహన్​తో కూడిన బృందం తనిఖీలు చేస్తుండగా వారు ఆయనపై దాడికి తెగబడ్డారు. దీంతో స్పందించిన పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని వన్​ టౌన్​కు తీసుకెళ్లారు. అనంతరం హోంగార్డు గంగామోహన్​ ఫిర్యాదు మేరకు 1వ టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి (1 Town SHO Raghupathi) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Nizamabad Police | కారులో గంజాయి లభ్యం..

అయితే మద్యం మత్తులో ఉన్న ముగ్గురు ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేయగా అందులో మద్యం బాటిళ్లు.. గంజాయి లభ్యమైంది. దీంతో పోలీసులు గంజాయిని ఎక్కడ తీసుకున్నారు. దీని వెనక ఉన్న వారిపై గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...