Yellareddy DSP | ఎల్లారెడ్డిలో పోలీసుల స్పెషల్​ డ్రైవ్​.. రూ.లక్షకు పైగా జరిమానాల వసూలు

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy DSP | ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస రావు (Yellareddy DSP Srinivasa Rao) ఆధ్వర్యంలో పట్టణంలో శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా హైదరాబాద్ రోడ్డు, బాన్సువాడ రోడ్డులో వాహన తనిఖీలు (vehicle inspections) చేపట్టారు. తనిఖీల్లో సుమారు 200 వాహనాల చలాన్లు క్లియర్​ చేయించినట్లు ఎస్సై మహేశ్​ తెలిపారు. సుమారు రూ.లక్షకు పైగా జరిమానాలు వసూలు చేశామన్నారు. అలాగే వాహనాలకు సంబంధించిన పత్రాలు లేని వాహనదారులపై కేసులు […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy DSP | ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస రావు (Yellareddy DSP Srinivasa Rao) ఆధ్వర్యంలో పట్టణంలో శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా హైదరాబాద్ రోడ్డు, బాన్సువాడ రోడ్డులో వాహన తనిఖీలు (vehicle inspections) చేపట్టారు. తనిఖీల్లో సుమారు 200 వాహనాల చలాన్లు క్లియర్​ చేయించినట్లు ఎస్సై మహేశ్​ తెలిపారు. సుమారు రూ.లక్షకు పైగా జరిమానాలు వసూలు చేశామన్నారు. అలాగే వాహనాలకు సంబంధించిన పత్రాలు లేని వాహనదారులపై కేసులు నమోదు చేశామన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్, ప్రొబేషనరీ ఎస్సై అరుణ్, జిల్లా స్పెషల్ పోలీస్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...