Farmers | బోనస్​ విడుదల చేయాలని రైతుల డిమాండ్​

అక్షరటుడే, బీర్కూర్​: Farmers | యాసంగి 2024-25 వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో (paddy purchase center) విక్రయించిన ధాన్యానికి వెంటనే బోనస్ విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. దామరంచ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మహాజన సభ (Mahajana Sabha) నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఋణమాఫీ పొందని రైతు సభ్యులకు ఏకకాలంలో ఋణ మాఫీ వచ్చేలా చూడాలని తీర్మానం చేశారు. బోనస్​ రాకపోవడంతో రైతులు […]

అక్షరటుడే, బీర్కూర్​: Farmers | యాసంగి 2024-25 వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో (paddy purchase center) విక్రయించిన ధాన్యానికి వెంటనే బోనస్ విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. దామరంచ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మహాజన సభ (Mahajana Sabha) నిర్వహించారు.

ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఋణమాఫీ పొందని రైతు సభ్యులకు ఏకకాలంలో ఋణ మాఫీ వచ్చేలా చూడాలని తీర్మానం చేశారు. బోనస్​ రాకపోవడంతో రైతులు (Farmers) అప్పులు చేసి ఖరీఫ్​ సాగు చేస్తున్నారని వాపోయారు. వెంటనే బోనస్​ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. సభలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో సహకార సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...