Earthquake | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake | రాష్ట్రంలోని ప్రాంతాల్లో earthquake in Telangana భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం కరీంనగర్​, వేములవాడ, జగిత్యాల, పెద్దపల్లి, కోరుట్ల, నిర్మల్​ జిల్లాల్లో భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆసిఫాబాద్​ సమీపంలో 3.8 తీవ్రతతో పది కిలో మీటర్ల లోతులో భూమి కంపించినట్లు సమాచారం.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake | రాష్ట్రంలోని ప్రాంతాల్లో earthquake in Telangana భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం కరీంనగర్​, వేములవాడ, జగిత్యాల, పెద్దపల్లి, కోరుట్ల, నిర్మల్​ జిల్లాల్లో భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆసిఫాబాద్​ సమీపంలో 3.8 తీవ్రతతో పది కిలో మీటర్ల లోతులో భూమి కంపించినట్లు సమాచారం.

Related articles

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.

Kharge Jaggareddy Meeting | ఖర్గేను కలిసిన జగ్గారెడ్డి.. రాజ్యసభ సభ్యులపై వినతి

కాంగ్రెస్​ జాతీయ​ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గేను జగ్గారెడ్డి కలిశారు. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో వి హనుమంత్​రావు, జెట్టి కుసుమకుమర్​కు అవకాశం ఇవ్వాలని కోరారు.