HomeతెలంగాణEarthquake | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం

Earthquake | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake | రాష్ట్రంలోని ప్రాంతాల్లో earthquake in Telangana భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం కరీంనగర్​, వేములవాడ, జగిత్యాల, పెద్దపల్లి, కోరుట్ల, నిర్మల్​ జిల్లాల్లో భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆసిఫాబాద్​ సమీపంలో 3.8 తీవ్రతతో పది కిలో మీటర్ల లోతులో భూమి కంపించినట్లు సమాచారం.