ePaper
More
    HomeతెలంగాణEarthquake | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం

    Earthquake | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake | రాష్ట్రంలోని ప్రాంతాల్లో earthquake in Telangana భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం కరీంనగర్​, వేములవాడ, జగిత్యాల, పెద్దపల్లి, కోరుట్ల, నిర్మల్​ జిల్లాల్లో భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆసిఫాబాద్​ సమీపంలో 3.8 తీవ్రతతో పది కిలో మీటర్ల లోతులో భూమి కంపించినట్లు సమాచారం.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...