పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులతోపాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు సెల్ఫోన్ల అనుమతి లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు.
అమాయక ప్రజలపై అసాంఘిక శక్తుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. ఈ మేరకు ఆయన బాధితులతో కలిసి సీపీ సాయి చైతన్యకు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
న్యాయవాదిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని లాయర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కోర్టు ఎదుట ధర్నా చేశారు.
అక్షరటుడే, ఇందూరు: Second edition CM Cup | హైదరాబాద్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 20 నుంచి సెకండ్ ఎడిషన్ సీఎం కప్ రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు జరుగుతున్నాయి.
ఈ యోగా పోటీల్లో...