మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్ గుప్తా విజయం సాధించారు
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సెమినార్ నిర్వహణకు ముస్తాబవుతోంది. ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సెమినార్ కోసం కళాశాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
తొమ్మిదిసార్లు అవకాశమిస్తే ఏడుసార్లు ఓడిపోయిన షబ్బీర్అలీ వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఎమ్మెల్యే రాకేష్రెడ్డి అన్నారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే కేవీఆర్తో కలిసి మీడియాతో మాట్లాడారు.