Nikusth Portal | కుష్టు వ్యాధిగ్రస్తుల వివరాలు డిజిటలైజేషన్

అక్షరటుడే, ఇందూరు: Nikusth Portal | దేశవ్యాప్తంగా కుష్టు వ్యాధిగ్రస్తుల వివరాలను డిజిటలైజేషన్ చేస్తున్న నేపథ్యంలో గురువారం జిల్లా అధికారులకు శిక్షణ ఇచ్చారు. ‘నికుష్ట్ పోర్టల్’​లో ఎలా నమోదు చేయాలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లెప్రసీ ప్రోగ్రామ్​ జాయింట్​ డైరెక్టర్​ జాన్​ బాబు, డీఎం​హెచ్​వో రాజశ్రీ (DMHO Rajasri), లెప్రా సొసైటీ(Leprosy Society) ప్రతినిధులు స్వామి, కామేశ్వర రావు, జిల్లా న్యూక్లియస్ టీం డీఎన్ఎంవో భార్గవి (District Nucleus Team DNMO Bhargavi), పీఎంవో రూప, డీపీఎంవో […]

అక్షరటుడే, ఇందూరు: Nikusth Portal | దేశవ్యాప్తంగా కుష్టు వ్యాధిగ్రస్తుల వివరాలను డిజిటలైజేషన్ చేస్తున్న నేపథ్యంలో గురువారం జిల్లా అధికారులకు శిక్షణ ఇచ్చారు. ‘నికుష్ట్ పోర్టల్’​లో ఎలా నమోదు చేయాలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లెప్రసీ ప్రోగ్రామ్​ జాయింట్​ డైరెక్టర్​ జాన్​ బాబు, డీఎం​హెచ్​వో రాజశ్రీ (DMHO Rajasri), లెప్రా సొసైటీ(Leprosy Society) ప్రతినిధులు స్వామి, కామేశ్వర రావు, జిల్లా న్యూక్లియస్ టీం డీఎన్ఎంవో భార్గవి (District Nucleus Team DNMO Bhargavi), పీఎంవో రూప, డీపీఎంవో చందర్ తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...