Nizamabad CP | దేవిమాత నిమజ్జన శోభాయాత్రలో సీపీ ప్రత్యేకపూజలు

అక్షరటుడే, బోధన్: Nizamabad CP | బోధన్​ పట్టణంలో దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర (Durga Devi Nimajjana Shobhayatra) అంగరంగ వైభవంగా సాగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్​ సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) శోభాయాత్రకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా శోభాయాత్ర రథానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోలీసులకు పలు సూచనలు సలహాలు చేశారు. శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసేవరకు సిబ్బంది అలర్ట్​గా ఉండాలని సూచించారు. అనంతరం యువతనుద్దేశించి మాట్లాడుతూ.. ఎలాంటి వదంతులు […]

అక్షరటుడే, బోధన్: Nizamabad CP | బోధన్​ పట్టణంలో దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర (Durga Devi Nimajjana Shobhayatra) అంగరంగ వైభవంగా సాగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్​ సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) శోభాయాత్రకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా శోభాయాత్ర రథానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోలీసులకు పలు సూచనలు సలహాలు చేశారు. శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసేవరకు సిబ్బంది అలర్ట్​గా ఉండాలని సూచించారు. అనంతరం యువతనుద్దేశించి మాట్లాడుతూ.. ఎలాంటి వదంతులు నమ్మవద్దని సూచించారు. సీపీ వెంట బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​, టౌన్​ సీఐ వెంకట నారాయణ తదితరులున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...