Homeజిల్లాలుకామారెడ్డిMLA Thota Laxmi Kantha Rao | కాంగ్రెస్​ మద్దతుదారులను గెలిపించాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీ...

MLA Thota Laxmi Kantha Rao | కాంగ్రెస్​ మద్దతుదారులను గెలిపించాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

కాంగ్రెస్​ మద్దతుదారులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. మద్నూర్​లో కాంగ్రెస్​ మద్దతుదారుడు, సర్పంచ్​ అభ్యర్ధి ఉష సంతోష్​ మేస్త్రి నామినేషన్​ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

అక్షర టుడే, ఎల్లారెడ్డి : MLA Thota Laxmi Kantha Rao | కాంగ్రెస్​ మద్దతుదారులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. మద్నూర్​ మండల (Madnur Mandal) కేంద్రంలో కాంగ్రెస్​ మద్దతుదారుడు, సర్పంచ్​ అభ్యర్థి ఉష సంతోష్​ మేస్త్రి నామినేషన్​ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పంచాయతీ కార్యాలయానికి (Panchayat Office) ర్యాలీగా చేరుకుని నామినేషన్​ సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉష సంతోష్​ మేస్త్రిని గెలిపిస్తే మద్నూర్​ను ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతాడని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్​ మద్దతుదారులను గెలిపించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువు కాంగ్రెస్​ నాయకులు (Congress Leaders) తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News