Hanmant Shinde | బీసీలను మోసం చేసిన కాంగ్రెస్.. మాజీ ఎమ్మెల్యే హన్మంత్​ షిండే

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Hanmant Shinde | బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ పేరిట కాంగ్రెస్​ పార్టీ బీసీలను మోసం చేసిందని జుక్కల్​ మాజీ ఎమ్మెల్యే హన్మంత్​ షిండే (Hanmant Shinde) అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నేపథ్యంలో నిజాంసాగర్​లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లడారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసగించిందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Hanmant Shinde | బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ పేరిట కాంగ్రెస్​ పార్టీ బీసీలను మోసం చేసిందని జుక్కల్​ మాజీ ఎమ్మెల్యే హన్మంత్​ షిండే (Hanmant Shinde) అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నేపథ్యంలో నిజాంసాగర్​లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లడారు.

కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసగించిందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పిస్తామని చెప్పి కేవలం 17 శాతం మాత్రమే ఇచ్చిందన్నారు. బీసీలంతా కాంగ్రెస్​ పార్టీని ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం అచ్చంపేట గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్​లో చేరారు. వారికి హన్మంత్​ షిండే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట నాయకులు దుర్గారెడ్డి, నరసింహారెడ్డి తదితరులు న్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...