ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Fertilizers | ఎరువుల గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్​

    Fertilizers | ఎరువుల గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్​

    Published on

    అక్షరటుడే, బోధన్: Fertilizers | ఎడపల్లి (Ydapalli) మండల కేంద్రంలోని సింగిల్ విండో సొసైటీ గోదాంను (Single Window Society Warehouse) కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy) శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సరిపడా యూరియా, ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.

    Fertilizers | అక్రమంగా నిల్వ చేయవద్దు..

    జిల్లాలో రైతులు తమకు సరిపడా ఎరువులు మాత్రమే తీసుకోవాలని.. స్టోరేజీ నిమిత్తం ఎరువులు కొనవద్దని కలెక్టర్​ సూచించారు. అలాగే ఎవరైనా ఎరువులను నిల్వ చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించామన్నారు. బోధన్ (Bodhan) ప్రాంతం ఆయిల్ పామ్ (Oil palm) పంటకు అనుకూలంగా ఉంటుందని, రైతుల ఈ పంట సాగువైపు దృష్టి సారించాలని సూచించారు. ఆయన వెంట తహశీల్దార్ దత్తాత్రి, ఎంపీడీవో శంకర్ నాయక్, తదితరులు ఉన్నారు.

    More like this

    Renjal Mandal | విద్యార్థులకు ఖురాన్ అందజేత

    అక్షరటుడే, బోధన్: Renjal Mandal | పట్టణంలోని రెంజల్ బేస్ లో గల నిజామియా పాఠశాలలో విద్యార్థులకు ఖురాన్...

    Crop Damage | నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుంది

    అక్షరటుడే, డోంగ్లి: Crop Damage | ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో 3,200 ఎకరాల్లో పంట...

    Movements and Protests | రెండు దేశాలు.. రెండు ఉద్యమాలు.. ప్రభుత్వాలను కూల్చేసిన నిరసనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను...