Pakistan | పాక్​ మరో దుశ్చర్య.. భారత జవాన్​ను బంధించిన దాయాది దేశం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan | ఉగ్రవాదులను terrorists పెంచి పోషిస్తూ భారత్ Bharat​పై దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్​ pakistan మరో దుశ్చర్యకు దిగింది. పాక్​ ప్రమేయంతో జమ్మూకశ్మీర్​లోని పహల్ గామ్​లో ఉగ్రవాదులు pahalgam terror attack పర్యాటకులపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం దాయాది దేశంతో సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అయితే ఇప్పటికే సరిహద్దుల వెంబడి సైన్యాన్ని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్​.. తాజాగా ఓ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan | ఉగ్రవాదులను terrorists పెంచి పోషిస్తూ భారత్ Bharat​పై దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్​ pakistan మరో దుశ్చర్యకు దిగింది. పాక్​ ప్రమేయంతో జమ్మూకశ్మీర్​లోని పహల్ గామ్​లో ఉగ్రవాదులు pahalgam terror attack పర్యాటకులపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం దాయాది దేశంతో సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అయితే ఇప్పటికే సరిహద్దుల వెంబడి సైన్యాన్ని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్​.. తాజాగా ఓ భారత జవాన్​ను bharat soldier అక్రమంగా బంధీగా తీసుకుంది. సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ bsf జవాన్‌ను పాక్​ బంధించింది. తమ భూభాగంలోకి ప్రవేశించాడని ఆరోపిస్తూ ఈ చర్యకు దిగింది. అయితే పాక్​ సైనికులు అక్రమంగా బంధించారని భారత్​ పేర్కొంది.

మరోవైపు పాక్​తో సింధు నది ఒప్పందాలతో వాణిజ్యం రద్దు చేస్తున్నట్లు బుధవారం భారత్​ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పాక్​ ప్రధాని pak pm షహబాజ్​ షరీఫ్ Shahbaz Sharif​ అధ్యక్షతన సమావేశమైన ఆ దేశ జాతీయ భద్రత కమిటీ పలు ప్రతీకార చర్యలు చేపట్టింది. భారత్​తో వాణిజ్యం రద్దు చేసుకుంటున్నట్లు పాక్​ ప్రకటించింది. తన గగనతలం మీదుగా భారత విమనాల రాకపోకలను అనుమతించమని స్పష్టం చేసింది. అంతేగాకుండా సిమ్లా ఒప్పందాన్ని Simla Agreement నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...