HomeUncategorizedPresident murmu | రాష్ట్రపతిని కలిసిన అమిత్​షా, జైశంకర్​

President murmu | రాష్ట్రపతిని కలిసిన అమిత్​షా, జైశంకర్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: President murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ కలిశారు. ఈ సందర్భంగా పహల్​గామ్​లో ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి వివరాలను వివరించారు. అలాగే భారత్​ తీసుకున్న చర్యల గురించి తెలిపారు. దౌత్య సంబంధాలకు సంబంధించిన అంశాలను సైతం వివరించారు.

President murmu | వివిధ దేశాల రాయబారులకు సమాచారం

ఉగ్రదాడికి సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ వివిధ చేశాల రాయబారులు వివరించారు. జర్మనీ, జపాన్, పోలాండ్, యూకే, రష్యాతో సహా వివిధ దేశాల రాయబారులు సౌత్ బ్లాక్‌లో ఉన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దాడి వివరాలను తెలిపారు.