AksharaToday Calendar | డిజిటల్​ యుగంలో దూసుకుపోతున్న ‘అక్షరటుడే’..: షబ్బీర్ ​అలీ, బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్

అక్షరటుడే, ఇందూరు: AksharaToday Calendar | నేటి డిజిటల్​ యుగంలో ‘అక్షరటుడే’ దినపత్రిక దూసుకెళ్తోందని పీసీసీ చీఫ్ ​(PCC Chief) బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్ (Bomma Mahesh Kumar Goud)​, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ (Shabbir Ali) అన్నారు. నగరంలోని ఆర్​అండ్​బీ గెస్ట్​ హౌస్​లో వారు ‘అక్షర టుడే’ క్యాలెండర్లను (AksharaToday Calendars) ఆవిష్కరించారు. AksharaToday Calendar | వేగంగా వార్తలు అందిస్తూ.. వారు మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా పత్రికారంగంలో కొంగొత్త మార్పులు చేటు చేసుకుంటున్నాయన్నారు. […]

అక్షరటుడే, ఇందూరు: AksharaToday Calendar | నేటి డిజిటల్​ యుగంలో ‘అక్షరటుడే’ దినపత్రిక దూసుకెళ్తోందని పీసీసీ చీఫ్ ​(PCC Chief) బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్ (Bomma Mahesh Kumar Goud)​, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ (Shabbir Ali) అన్నారు. నగరంలోని ఆర్​అండ్​బీ గెస్ట్​ హౌస్​లో వారు ‘అక్షర టుడే’ క్యాలెండర్లను (AksharaToday Calendars) ఆవిష్కరించారు.

AksharaToday Calendar | వేగంగా వార్తలు అందిస్తూ..

వారు మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా పత్రికారంగంలో కొంగొత్త మార్పులు చేటు చేసుకుంటున్నాయన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా.. వార్తలను త్వరత్వరగా ప్రజలకు అందజేస్తూ ‘అక్షరటుడే’ పాఠకుల మన్ననలు పొందుతోందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి, నగర కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నుడా ఛైర్మన్​ కేశవేణు, కాంగ్రెస్​ సీనియర్​ నాయకులు అరికెల నర్సారెడ్డి, రాజా నరేందర్​ రెడ్డి, బట్టురాజ్​, అక్షరటుడే క్రైం రిపోర్టర్​ ప్రసాద్​, స్టాఫ్​ ఫొటోగ్రాఫర్​ సురేష్​ తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...