ePaper
More
    HomeతెలంగాణMLA Sudarshan Reddy| తహశీల్దార్​, ఎంపీడీవోపై చర్యలకు ఆదేశం

    MLA Sudarshan Reddy| తహశీల్దార్​, ఎంపీడీవోపై చర్యలకు ఆదేశం

    Published on

    అక్షరటుడే, బోధన్: ఎడపల్లి తహశీల్దార్​, ఎంపీడీవోలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి కలెక్టర్​కు సిఫార్సు చేశారు. మంగళవారం ఎడపల్లిలోని తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో తహశీల్దార్ ధన్వాల్ నాయక్, ఎంపీడీవో శంకర్ నాయక్ ఇద్దరూ కార్యాలయంలో లేరు. దీంతో సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కలెక్టర్​ను కోరారు. ప్రజలకు సేవచేయని అధికారులపై చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే హెచ్చరించారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...