ePaper
More
    Homeజిల్లాలుజగిత్యాలkorutla | కోరుట్లలో విషాదం.. కరెంట్​ షాక్​తో ఇద్దరి మృతి

    korutla | కోరుట్లలో విషాదం.. కరెంట్​ షాక్​తో ఇద్దరి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : korutla | జగిత్యాల జిల్లా (Jagtial district) కోరుట్లలో విషాదం చోటు చేసుకుంది. వినాయక విగ్రహాల తయారీ కేంద్రం వద్ద కరెంట్​ షాక్​ (electric shock) తగిలి ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అల్వాల వినోద్​, బంటి సాయి అనే ఇద్దరు కోరుట్ల పట్టణ శివారులో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. అయితే షెడ్డులో ఉన్న విగ్రహాలు తడిగా ఉండటంతో ఆదివారం పక్కనే ఉన్న మరో షెడ్డులోకి మార్చాలని నిర్ణయించారు. ఈ క్రమంలో విద్యుత్​ తీగలకు వినాయక విగ్రహం తగలడంతో అల్వాల వినోద్​, బంటి సాయి మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Silver Price Today | బంగారం ధర ఆల్‌టైమ్ హై.. సిల్వర్​ పరిస్థితి ఏమిటంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Silver Price Today | దేశీయ మార్కెట్లో బంగారం ధరలు Gold Price రికార్డు...

    Gift nifty | లాభాల్లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gift nifty | యూఎస్‌(US), యూరోప్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సోమవారం ఉదయం ప్రధాన...

    September 8 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 8 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 8,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...