ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellaReddy | ఉపాధ్యాయుడి కుటుంబానికి పరామర్శ

    YellaReddy | ఉపాధ్యాయుడి కుటుంబానికి పరామర్శ

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: YellaReddy | లింగంపేట మండలం (lingampet mandal) బానాపూర్ తండాకు చెందిన ఉపాధ్యాయుడు ఈశ్వర్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలగం దామోదర్ రెడ్డి (State PRTU General Secretary Polagam Damodar Reddy) ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈశ్వర్ సంఘంలో కీలకమైన నాయకుడని, ఆయన మృతిపై సంఘం తరఫున సంతాపం తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్, మండల అధ్యక్షుడు రవీందర్ శర్మ, పరువయ్య, సురేష్, స్వామి, బాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Asaduddin Owaisi | ఇండి కూటమి అభ్య‌ర్థికి ఎంఐఎం మ‌ద్ద‌తు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Asaduddin Owaisi | విప‌క్షాలు నిల‌బెట్టిన ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి జ‌స్టిస్ సుద‌ర్శ‌న్‌రెడ్డికి (Justice Sudarshan...

    Mla Prashanth Reddy | గుత్ప, చౌచ్​పల్లి హన్మంత్​రెడ్డి లిఫ్ట్​లను ప్రారంభించాలి

    అక్షరటుడే, ఆర్మూర్: Mla Prashanth Reddy | గుత్ప (Guthpa), చౌట్​పల్లి హన్మంత్​రెడ్డి లిఫ్ట్​లను (Choutpally Hanmanth Reddy...

    Non-veg Shops | ప‌ది రోజుల త‌ర్వాత మ‌ళ్లీ క‌ళ‌క‌ళ‌లాడుతున్న నాన్‌వెజ్ షాపులు.. పెరిగిన డిమాండ్, ధ‌ర‌లు స్థిరంగా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Non-veg shops | గణేశ్ నవరాత్రుల (Ganesh Navaratri) సంద‌ర్భంగా చాలా మంది నాన్‌వెజ్‌కి దూరంగా...