ePaper
More
    Homeక్రైంGodavari | గోదావరిలో ఆరుగురు యువకుల గల్లంతు

    Godavari | గోదావరిలో ఆరుగురు యువకుల గల్లంతు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Godavari | జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapally) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) వద్ద గోదావరిలో ఈత కోసం వెళ్లిన ఏడుగురు యువకులు సెల్ఫీలు దిగుతూ గల్లంతు అయ్యారు. ఏడుగురిలో ఒక యువకుడిని గజ ఈతగాళ్లు కాపాడారు. మిగతా ఆరుగురి ఆచూకీ లభ్యం కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో అంబటిపల్లికి చెందిన నలుగురు, కొర్లకుంటకు చెందిన ఇద్దరు యువకులు ఉన్నట్లు గుర్తించారు.

    More like this

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...

    Renjal Mandal | విద్యార్థులకు ఖురాన్ అందజేత

    అక్షరటుడే, బోధన్: Renjal Mandal | పట్టణంలోని రెంజల్ బేస్​లో గల నిజామియా పాఠశాలలో విద్యార్థులకు ఖురాన్ పుస్తకాలు,...