ePaper
More
    Homeఅంతర్జాతీయంPahalgaon terror attack | మరోసారి పాక్​ బరితెగింపు.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు

    Pahalgaon terror attack | మరోసారి పాక్​ బరితెగింపు.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Pahalgaon terror attack : జమ్మూకశ్మీర్​లోని పహల్గావ్ pahalgam terrorist attack ఉగ్రదాడి తర్వాత భారత్‌ – పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ border వెంట రెచ్చగొట్టే ధోరణితో పాక్‌ ఆర్మీ pak army మరోసారి కాల్పులకు తెగబడింది. భారత సైన్యం అప్రమత్తమై సమర్థంగా తిప్పికొట్టింది.

    (ఏప్రిల్‌ 25-26) అర్ధరాత్రి మరోమారు కాల్పుల ఘటన చోటు చేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి పలు పోస్టుల నుంచి పాక్‌ ఆర్మీ సేనలు కాల్పులు జరిపినట్లు ప్రకటించారు. గురువారం(ఏప్రిల్‌ 24-25) అర్ధరాత్రి వేళ కూడా ఎల్ఓసీ వద్ద పాక్‌ కాల్పులు జరిపింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...