ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Nara lokesh | వంద పాకిస్తాన్​లు వచ్చినా ఏమీ పీకలేవు.. మన దేశానికి ‘నమో’ మిస్సైల్​...

    Nara lokesh | వంద పాకిస్తాన్​లు వచ్చినా ఏమీ పీకలేవు.. మన దేశానికి ‘నమో’ మిస్సైల్​ ఉంది: లోకేశ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nara lokesh | అమరావతి సభలో ఆంధ్రప్రదేశ్​ మంత్రి నారా లోకేశ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. వంద పాకిస్తాన్​లు వచ్చినా భారత్​ను ఏమీ చేయలేవన్నారు. పాకిస్తాన్​ దేశం భారత్​లో మొలిచిన గడ్డి కూడా పీలకలేదన్నారు. ఎందుకంటే మన వద్ద ‘నమో’ మిస్సైల్​ ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కొట్టే దెబ్బకు దిమ్మతిరగడం ఖాయమన్నారు.

    Nara lokesh | ప్రధానికి ఏపీపై ప్రత్యేక అభిమానం

    ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్​ అంటే ప్రత్యేక అభిమానమని లోకేశ్​ పేర్కొన్నారు. చంద్రబాబుపై కక్షతో గత ప్రభుత్వం అమరావతిని చంపేసిందని వ్యాఖ్యానించారు. అంతుకుముందు ప్రధాని మోదీ అమరావతిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...