ePaper
More
    HomeతెలంగాణCollector Rajiv Gandhi Hanumanthu | ధాన్యం రైస్​మిల్లులకు తరలించాలి

    Collector Rajiv Gandhi Hanumanthu | ధాన్యం రైస్​మిల్లులకు తరలించాలి

    Published on


    అక్షరటుడే, ఆర్మూర్‌: Collector Rajiv Gandhi Hanumanthu | ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) ఆదేశించారు. ఇందుకోసం నిల్వ కోసం అదనంగా గోడౌన్లు పరిశీలించాలని సూచించారు. ఆర్మూర్‌ మండలంలోని పెర్కిట్, బాల్కొండ, మోపాల్‌ మండలం వెంచిర్యాల్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను (Paddy Purchasing Centers) బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాల నేపథ్యంలో రైతుల(Farmers) నుంచి సేకరించిన ధాన్యాన్ని వెనువెంటనే రైస్‌మిల్లు(Ricemills)లకు తరలించి, అన్‌లోడ్‌ చేయించాలన్నారు. హమాలీలు, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట డీఎస్‌వో అరవింద్‌ రెడ్డి Dso Aravind Reddy, సివిల్‌ సప్లయ్స్‌ డీఎం శ్రీకాంత్‌ రెడ్డి civil supplies DM Srikanth reddy, ఐకేపీ డీపీఎం సాయిలు, తదితరులున్నారు.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...