ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​PM Modi | పవన్​ కళ్యాణ్​కు​ చాక్లెట్​ గిఫ్ట్​గా ఇచ్చిన మోదీ

    PM Modi | పవన్​ కళ్యాణ్​కు​ చాక్లెట్​ గిఫ్ట్​గా ఇచ్చిన మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:PM Modi | అమరావతి సభ(Amaravati Sabha)లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, పవన్​ కల్యాణ్​ తదితరులు ఆసీనులయ్యారు. ఈ క్రమంలో పవన్​ కల్యాణ్(Pavan Kalyan)ను మోదీ పిలిచారు. ఆయన వెళ్లగా చాకెట్ల్(Chocolate)​ తీసి గిఫ్ట్​గా ఇచ్చారు. దీంతో పవన్​ కల్యాణ్​ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆసక్తికర సన్నివేశం సభకు వచ్చిన అందరిలో నవ్వులు పూయించింది.

    More like this

    ACB Raid | రూ.4 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాలకు వచ్చే వారి నుంచి అందిన...

    Sub Collector Vikas Mahato | పీహెచ్​సీ సబ్​సెంటర్​ నిర్మాణం కోసం స్థల పరిశీలన

    అక్షరటుడే, కోటగిరి: Sub Collector Vikas Mahato | పోతంగల్ (Pothangal)​ మండలంలోని హెగ్డేలి(Hegdely) గ్రామానికి మంగళవారం బోధన్​...

    Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి సొసైటీ ఛైర్మన్​ రాజీనామా

    అక్షరటుడే, బోధన్​: Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​ తగిలింది. ఇటీవల పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్​...