అక్షరటుడే, వెబ్డెస్క్:PM Modi | అమరావతి సభ(Amaravati Sabha)లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితరులు ఆసీనులయ్యారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్(Pavan Kalyan)ను మోదీ పిలిచారు. ఆయన వెళ్లగా చాకెట్ల్(Chocolate) తీసి గిఫ్ట్గా ఇచ్చారు. దీంతో పవన్ కల్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆసక్తికర సన్నివేశం సభకు వచ్చిన అందరిలో నవ్వులు పూయించింది.
