ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | కేసీఆర్​ తన అక్కసును వెళ్లగక్కారు: సీఎం రేవంత్​

    CM Revanth Reddy | కేసీఆర్​ తన అక్కసును వెళ్లగక్కారు: సీఎం రేవంత్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:CM Revanth Reddy | బీఆర్​ఎస్​ సభలో కేసీఆర్(KCR)​ తన అక్కసును వెళ్లగక్కారని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన జానారెడ్డి(Jana Reddy)తో చర్చల అనంతరం మీడియాతో చిట్​చాట్​గా మాట్లాడారు. తాను సీఎం(CM) అయిన రెండో రోజే కేసీఆర్​ గుండె పగిలిందని వ్యాఖ్యానించారు. ఇప్పడు రాష్ట్రంలో జరుగుతున్న అనర్థాలకు కేసీఆరే(KCR) కారణమన్నారు.

    రాష్ట్ర ఖజానా అంతా లూటీ చేసింది కేసీఆర్​ కాదా..? అని ప్రశ్నించారు. మావోయిస్టు శాంతి చర్చల కమిటీ రిక్వెస్ట్​ను అధిష్టానానికి పంపిస్తామని తెలిపారు. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే అందుకు కట్టుబడి పని చేస్తామని పేర్కొన్నారు. ఆపరేషన్​ కగార్(Operation Kagar)​పై జాతీయస్థాయిలో చర్చ జరగాలని తెలిపారు. గతంలో మావోయిస్టులతో జానారెడ్డి, కేకేనే చర్చలు చేశారని సీఎం పేర్కొన్నారు. ఆ వ్యవహారం అంతా జానారెడ్డి, కేకేలే చూస్తారని చెప్పారు.

    More like this

    Nepal Army | రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Army | ర‌ణ‌రంగంగా మారిన నేపాల్‌లో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి...

    CM Revanth Reddy | రాజ్​నాథ్​సింగ్​ను కలిసిన సీఎం.. రక్షణ శాఖ భూములు కేటాయించాలని వినతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్​రెడ్డి బుధవారం రక్షణ...

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...