Pothangal | చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

అక్షరటుడే, కోటగిరి : Pothangal | పోతంగల్ (Pothangal) మండల కేంద్రంలోని వీక్లీ మార్కెట్ (Weekly market)​లో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని సామాజిక కార్యకర్త ఎంఏ హకీం అన్నారు. గోల్డెన్ జిమ్ (Golden Gym) నిర్వాహకుడు పబ్బ శేఖర్​ వారి నానమ్మ, తాతయ్య పబ్బ సాయన్న, లాలవ్వ జ్ఞాపకార్థం సోమవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హకీం మాట్లాడుతూ.. పోతంగల్​కు చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు వస్తుంటారని.. […]

అక్షరటుడే, కోటగిరి : Pothangal | పోతంగల్ (Pothangal) మండల కేంద్రంలోని వీక్లీ మార్కెట్ (Weekly market)​లో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని సామాజిక కార్యకర్త ఎంఏ హకీం అన్నారు. గోల్డెన్ జిమ్ (Golden Gym) నిర్వాహకుడు పబ్బ శేఖర్​ వారి నానమ్మ, తాతయ్య పబ్బ సాయన్న, లాలవ్వ జ్ఞాపకార్థం సోమవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హకీం మాట్లాడుతూ.. పోతంగల్​కు చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు వస్తుంటారని.. ఎండాకాలం వారి దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రాములు, నవీన్, మోహన్, పీరాజి, గంగారాం, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...