ePaper
More
    Homeటెక్నాలజీTRAI | జియోకు భారీగా పెరిగిన యూజర్లు

    TRAI | జియోకు భారీగా పెరిగిన యూజర్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: TRAI | రిలయన్స్​ జియో(Reliance Jio)కు మార్చిలో భారీగా సబ్​స్కైబర్లు ​(jio Subscribers) పెరిగారు. మార్చి నెలకు సంబంధించిన వినియోగదారుల లెక్కలను ట్రాయ్(Trai)​ తాజాగా విడుదల చేసింది.

    దీని ప్రకారం జియో(Jio)కు మార్చిలో కొత్తగా 21.74 లక్షల కస్టమర్లు యాడ్​ అయ్యారు. ఎయిర్​టెల్(Airtel)​కు 12.50 లక్షల వినియోగదారులు, బీఎస్​ఎన్​ఎల్​(BSNL)కు 49,177 సబ్​స్కైబర్లు పెరిగారు. కాగా.. వొడాఫోన్​ ఐడియా మాత్రం 5.41 లక్షల వినియోగదారులను కోల్పోయింది.

    TRAI | 50శాతం వాటా జియోదే..

    టెలికాం రంగంలో రిలయన్స్​ జియో(Reliance Jio) ఆధిపత్యం కొనసాగుతోంది. టెలికాం మార్కెట్లో వైర్​డ్​, వైర్​లెస్​ నెట్​వర్క్​లో 50.48 శాతం కస్టమర్లతో జియో అగ్రస్థానంలో ఉంది. సగానికి కంటే ఎక్కువ కస్టమర్లను(Customers) జియో కలిగి ఉండడం గమనార్హం. తర్వాత భారతి ఎయిర్​టెల్ 30.64శాతం, వోడాఫోన్​ ఐడియా 13.39, బీఎస్​ఎన్​ఎల్​ 3.66 శాతం వాటా కలిగి ఉన్నాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...