ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGanesh immersion | ఎల్లారెడ్డిలో ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం

    Ganesh immersion | ఎల్లారెడ్డిలో ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ganesh immersion | పట్టణంలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముసిగింది. 11 రోజులుగా పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు.

    వినాయక మండపాలల్లో (Vinayaka mandapalu) భక్తులు పదకొండురోజులు వినాయకుడికి భక్తితో పూజలు చేశారు. అనంతరం ఆదివారం నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక చెరువులో గణనాథులను నిమజ్జనం చేశారు. శోభాయాత్రలో ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో ముందుకు కదిలాయి.

    ప్రభుత్వ శాఖలన్నీ ఏకతాటిపై..

    ముఖ్యంగా..రెవెన్యూ (Revenue Department), పోలీస్ (Police Department), విద్యుత్తు, మున్సిపల్, ఫైర్ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పక్కా ప్రణాళికతో పనిచేశారు. దీంతో నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. కార్యక్రమానికి సహకరించిన వినాయక మండపాల నిర్వాహకులకు, భక్తులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు.

    More like this

    Heavy Rains | మాయదారి వాన.. వర్ష బీభత్సంపై కవి ఆవేదన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | కామారెడ్డి జిల్లాలో 15 రోజుల క్రితం వర్షం బీభత్సం సృష్టించిన...

    GST | దిగిరానున్న ధరలు.. నిలిచిన కొనుగోళ్లు.. జీఎస్టీ శ్లాబ్‌ మార్పుతో తగ్గనున్న ధరలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST | కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ(GST)లో తీసుకువచ్చిన సంస్కరణల(Reforms)తో వివిధ వస్తువుల ధరలు తగ్గనున్నాయి....

    Mla Prashanth Reddy | చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి: Mla Prashanth Reddy | విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్...