- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిPaddy Centers | ఆరబెట్టిన ధాన్యాన్నే కేంద్రాలకు తేవాలి

Paddy Centers | ఆరబెట్టిన ధాన్యాన్నే కేంద్రాలకు తేవాలి

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: Paddy Centers | రైతులు(Farmers) బాగా ఆరబెట్టిన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తేవాలని ఐకేపీ(IKP) ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్​ఛార్జి సంజీవ్(Incharge Sanjeev)​ సూచించారు. అడ్లూర్​లో శుక్రవారం కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం తీసుకొచ్చిన అనంతరం రైతులు సంబంధించిన పత్రాలను కేంద్రాల్లో సమర్పించాలన్నారు. కార్యక్రమంలో సెంటర్​ ఇన్​ఛార్జి మీనాక్షి, రైతులు మేడిపల్లి నర్సింహులు, తోట రాజయ్య, ప్రతాప్, రమేష్, సంతోష్, సత్యనారాయణ గౌడ్, మంగలి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News