ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిRamareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. మహిళలు అధిక సంఖ్యలో క్యూ లైనులో నిలబడడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

    ఈ సందర్భంగా ప్రభుత్వంపై మహిళా రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఒకవైపు వర్షాలతో పొలాల్లో నీళ్లు వచ్చి ఇబ్బంది పడుతున్నామని, అటు పొలాలను చూసుకోవాలా ఇటు యూరియా (Urea) కోసం తిరగాలా అని ప్రశ్నించారు. ఎక్కడిక్కడ సొసైటీలకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని కోరారు. విడతల వారీగా యూరియా సరఫరాతో సొసైటీల చుట్టూ తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...