ePaper
More
    HomeజాతీయంJaipur | మద్యం మత్తులో కారుతో బైక్​ను​ ఢీకొన్న మహిళ

    Jaipur | మద్యం మత్తులో కారుతో బైక్​ను​ ఢీకొన్న మహిళ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Jaipur | మద్యం మత్తులో ఓ మహిళ కారు(Car)తో బీభత్సం సృష్టించింది. మత్తులో కారు నడిపి బైక్​(Bike)ను ఢీకొంది. ఈ ఘటన రాజస్థాన్‌(Rajasthan) రాష్ట్రంలోని జైపూర్‌లో చోటుచేసుకుంది. కారుతో బైక్​ను ఢీకొనడంతో 14 ఏళ్ల బాలిక మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ప్రమాదానికి కారణమైన మహిళలను పోలీసులు(Police) అదుపులోకి తీసుకున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...