Chain snatching case | నిజామాబాద్​ నగరంలో చైన్​ స్నాచింగ్​.. రెండున్నర తులాల బంగారం గొలుసు అపహరణ

అక్షరటుడే, ఇందూరు: Chain snatching case : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్​ స్నాచింగ్​ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని నాలుగో పోలీస్ స్టేషన్​ పరిధిలో ఈ బంగారం గొలుసు దొంగతనం జరిగింది. నాలుగో ఠాణా (police station) పోలీసుల కథనం ప్రకారం.. పద్మ అనే మహిళ బీడీ కార్ఖానా నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో చైన్​ స్నాచింగ్​ జరిగింది. గాయత్రి నగర్ మూలమలుపు వద్ద ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి.. ఆమె మెడలో నుంచి బంగారం […]

అక్షరటుడే, ఇందూరు: Chain snatching case : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్​ స్నాచింగ్​ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని నాలుగో పోలీస్ స్టేషన్​ పరిధిలో ఈ బంగారం గొలుసు దొంగతనం జరిగింది.

నాలుగో ఠాణా (police station) పోలీసుల కథనం ప్రకారం.. పద్మ అనే మహిళ బీడీ కార్ఖానా నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో చైన్​ స్నాచింగ్​ జరిగింది.

గాయత్రి నగర్ మూలమలుపు వద్ద ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి.. ఆమె మెడలో నుంచి బంగారం గొలుసు లాక్కెళ్లారు.

Chain snatching case : విలువ రూ. 2.5 లక్షలు..

మహిళ మెడలో నుంచి దుండగులు లాక్కెళ్లిన బంగారం గొలుసు బరువు రెండున్నర తులాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అంటే సుమారు రూ. 2.5 లక్షలు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికంగా సీసీ ఫుటేజీ (CCTV footage) లను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related articles

GHMC Election Sanitation Drive | అధికారుల బస్తీబాట.. జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసమేనా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GHMC Election Sanitation Drive | గ్రేటర్​ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)​ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. దీంతో త్వరలో...

Hyderabad Lakes Development | చెరువుల‌ అభివృద్ధిని వేగవంతం చేయాలి : హైడ్రా క‌మిష‌న‌ర్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Lakes Development | హైదరాబాద్ (Hyderabad)​ న‌గ‌రంలో చెరువుల అభివృద్ధిని వేగవంతం చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ (Commissioner...

Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు షాక్​.. లుకౌట్​ నోటీసులు జారీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు హైదరాబాద్ (Hyderabad)​ పోలీసులు షాక్​ ఇచ్చారు. ఇప్పటికే అతడి ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్...

National seminar Kamareddy college | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సెమినార్​ నిర్వహణకు ముస్తాబవుతోంది. ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సెమినార్ కోసం కళాశాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.