Auto rickshaw overturns | ఆటో బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు.. వరి నాట్లు వేసి వస్తుండగా ఘటన

అక్షరటుడే, కామారెడ్డి: Auto rickshaw overturns | ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడిన ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి పట్టణం Kamareddy town లో చోటుచేసుకుంది.  వరి నాట్లు వేయడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. Auto rickshaw overturns | పట్టణంలోకి చేరుకోగానే.. బాధితుల కథనం ప్రకారం.. లింగంపేట మండలం సూరాయిపల్లి గ్రామానికి చెందిన 15 మంది కూలీలు భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో వరి నాట్లు […]

అక్షరటుడే, కామారెడ్డి: Auto rickshaw overturns | ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడిన ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి పట్టణం Kamareddy town లో చోటుచేసుకుంది.  వరి నాట్లు వేయడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Auto rickshaw overturns | పట్టణంలోకి చేరుకోగానే..

బాధితుల కథనం ప్రకారం.. లింగంపేట మండలం సూరాయిపల్లి గ్రామానికి చెందిన 15 మంది కూలీలు భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో వరి నాట్లు వేయడానికి ఆటోలో వెళ్లారు. సాయంత్రం అదే ఆటోలో తిరిగి ఇంటికి బయలుదేరారు.

కామారెడ్డి పట్టణంలోని ఎస్ ఆర్ గార్డెన్ వద్దకు చేరుకోగానే ఆటో ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 అంబులెన్స్​లో జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Related articles

IPS Sunil Naik Lookout Notice | ఐపీఎస్​ అధికారి సునీల్​ నాయక్​కు లుకౌట్​ నోటీసులు

ఐపీఎస్​ అధికారి సునీల్​నాయక్​కు ఏపీ పోలీసులు లుకౌట్​ నోటీసులు జారీ చేశారు. ఆయనను అరెస్ట్​ చేయడానిక బీహార్​కు వెళ్లారు.

Anil Ambani ED | ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయనపై మనీలాండరింగ్​ కేసు నమోదైన విషయం తెలిసిందే.

Road Safety Tax | కొత్త వాహనాలు కొనేవారికి షాక్​.. పెరగనున్న రేట్లు

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై భద్రత పన్ను విధించనుంది. దీంతో ఆయా వాహనాల రేట్లు పెరగనున్నాయి.

Ankit IAS Transfer | నిజామాబాద్​ అదనపు కలెక్టర్ అంకిత్​​ బదిలీ..

రాష్ట్రవ్యాప్తంగా 45 మంది ఐఏఎస్​ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.