ePaper
More
    HomeజాతీయంPakistan | పాక్​లో మరో టెర్రరిస్ట్​ మృతి

    Pakistan | పాక్​లో మరో టెర్రరిస్ట్​ మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pakistan | పాకిస్తాన్(Pakistan)​లో మరో ఉగ్రవాది(Terrorost) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జైషే మహమ్మద్(Jaish-e-Mohammed)​ సంస్థకు చెందిన అబ్దుల్ అజీజ్ బహవల్పూర్‌లో చనిపోయి కనిపించాడు. అజీజ్​ గతంలో భారత్​(India)ను ముక్కలు చేస్తానని వ్యాఖ్యానించాడు. మంగళవారం ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని మృతిపై జైషే సోషల్​ మీడియాలో ప్రకటన విడుదల చేసింది. అతనికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు చెబుతున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...