Kamareddy train collision | రైలు ఢీకొని 80 గొర్రెల మృత్యువాత.. కాపరి గల్లంతు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kamareddy train collision | కామారెడ్డిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొన్న ప్రమాదంలో 80 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. జీవాలు ఆదివారం రైల్వే ట్రాక్ దాటుతుండగా.. రైలు ఢీకొంది. రైలు రాకను గమనించి గొర్రెల కాపరి సురేష్ పెద్ద వాగులోకి దూకారు. అయితే, ఆయనతో పాటు ఉన్న మరో కాపరి ధర్షపు సుధాకర్ (35) కూడా దూకారు. కానీ, ఈత రాకపోవడంతో వాగులో గల్లంతయ్యారు. Kamareddy train collision | గాలింపు చర్యలు […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kamareddy train collision | కామారెడ్డిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొన్న ప్రమాదంలో 80 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. జీవాలు ఆదివారం రైల్వే ట్రాక్ దాటుతుండగా.. రైలు ఢీకొంది.

రైలు రాకను గమనించి గొర్రెల కాపరి సురేష్ పెద్ద వాగులోకి దూకారు. అయితే, ఆయనతో పాటు ఉన్న మరో కాపరి ధర్షపు సుధాకర్ (35) కూడా దూకారు. కానీ, ఈత రాకపోవడంతో వాగులో గల్లంతయ్యారు.

Kamareddy train collision | గాలింపు చర్యలు

సుధాకర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని తెలుస్తోంది. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related articles

BC Reservations Congress | కాంగ్రెస్​ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యత..:​ ఈరవత్రి అనిల్​

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ ఈరవత్రి అనిల్​ అన్నారు.

Exam Center Security | పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

ఇంటర్​ పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. బోధన్​ పట్టణంలోని జూనియర్​ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు.

NCERT Book Ban | ఎన్​సీఈఆర్​టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. పుస్తకంపై నిషేధం

ఎన్​సీఈఆర్​టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎనిమిదో తరగతి సోషల్​ సైన్స్​ పుస్తకాన్ని నిషేధించింది.

Chain Snatching Kotagiri | కోటగిరిలో చైన్​స్నాచింగ్​.. మూడు తులాల గొలుసు అపహరణ..

జిల్లాలో వరుస చైన్​స్నాచింగ్​ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో అనే తేడాలేకుండా ఎక్కడ పడితే అక్కడ దోపిడీకి తెగబడుతున్నారు.