ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBike hitting railing | రెయిలింగ్​ను ఢీకొని యువకుడి దుర్మరణం

    Bike hitting railing | రెయిలింగ్​ను ఢీకొని యువకుడి దుర్మరణం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : Bike hitting railing : జాతీయ రహదారి(national highway)పై రెయిలింగ్​ను ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా(Kamareddy district) సదాశివనగర్ మండలం(Sadashivanagar mandal) మర్కల్ గ్రామ(Markal village) శివారులో చోటుచేసుకుంది.

    స్థానికుల కథనం ప్రకారం.. సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన కరడ్పల్లి కార్తీక్ రావు(25) కామారెడ్డి నుంచి గ్రామానికి బైకుపై వెళ్తుండగా.. మర్కల్ చౌరస్తా అదుపుతప్పి రెయిలింగ్​ను ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

    పోలీసులు(Police) ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...