ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

    Bodhan | అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

    Published on

    అక్షరటుడే, బోధన్: Bodhan | అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన బోధన్​ మండలంలో చోటు చేసుకుంది. రూరల్​ ఎస్సై మచ్చేందర్​ (Rural SI Machender) తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్​ మండంలోని పెంటకుర్దు గ్రామంలో చంద్రకళ (50) ఒంటరిగా నివాసముంటోంది. ఆమె కొడుకు పనినిమిత్తం మహారాష్ట్రలో ఉంటున్నాడు. అయితే సోమవారం ఆమె ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు గమనించగా అప్పటికే ఆమె మృతి చెందింది. ఆమె చెవి కమ్మలు, ఇతర ఆభరణాలు కనిపించడం లేదు. కాగా.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...