Nizamabad City | మిషన్​ భగీరథ లీకేజీని పట్టించుకోరా..?

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలోని ఐదో డివిజన్​ పరిధిలోని బోర్గాం(పి) శ్రీసాయి లక్ష్మీనగర్​లో ఆర్నెళ్లుగా మిషన్​ భగీరథ వాటర్​ పైప్​లైన్​ (Mission Bhagiratha pipeline) లీకవుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ లీకేజీ కారణంగా భారీ గుంత ఏర్పడడంతో పలు వాహనదారులు ఈ గుంతలో పడి గాయాలపాలయ్యారని వారు పేర్కొన్నారు. Nizamabad City | కలుషిత నీటితో అనారోగ్యాలు.. అలాగే ఈ గుంతలోనే పైప్​లైన్​ లీకేజీ (pipeline leak) నీరు నిలవడంతో తాగునీరు […]

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలోని ఐదో డివిజన్​ పరిధిలోని బోర్గాం(పి) శ్రీసాయి లక్ష్మీనగర్​లో ఆర్నెళ్లుగా మిషన్​ భగీరథ వాటర్​ పైప్​లైన్​ (Mission Bhagiratha pipeline) లీకవుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ లీకేజీ కారణంగా భారీ గుంత ఏర్పడడంతో పలు వాహనదారులు ఈ గుంతలో పడి గాయాలపాలయ్యారని వారు పేర్కొన్నారు.

Nizamabad City | కలుషిత నీటితో అనారోగ్యాలు..

అలాగే ఈ గుంతలోనే పైప్​లైన్​ లీకేజీ (pipeline leak) నీరు నిలవడంతో తాగునీరు సైతం కలుషితంగా మారిపోతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీవాసులు ఇటీవల అనారోగ్యల పాలయ్యారని వెంటనే లీకేజీ సమస్యకు పరిష్కరించాలని కోరారు. అలాగే కాలనీలో వీధిదీపాలు లేకపోవడంతో రాత్రివేళల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు పేర్కొన్నారు.

Related articles

Municipal Election Shock | బీజేపీ, బీఆర్​ఎస్​లకు మున్సిపల్​ ఎన్నికలు షాక్​ ఇచ్చాయి..: మానాల మోహన్​రెడ్డి

మున్సిపల్​, జీపీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్​ఎస్​లకు షాక్​ తగిలిందని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

Kamareddy Land Dispute | రాజకీయ లబ్ధి కోసమే కళాశాల ఆస్తుల వివాదం: ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి

రాజకీయ లబ్ధి కోసమే తెరపైకి కళాశాల ఆస్తుల వివాదాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే కేవీఆర్​ అన్నారు. కలెక్టరేట్​లో సోమవారం ఆయన కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Delhi Bomb Threat | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు

ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఎర్రకోటతో పాటు రెండు పాఠశాలల్లో బాంబు పెట్టినట్లు దుండగులు మెయిల్​ పంపారు.

Trump Tariffs Suspended | రేపటి నుంచి నిలిచిపోనున్న ట్రంప్​ టారిఫ్​లు

పలు దేశాలపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు రేపటి నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.