ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Ex Minsister Mandava | బాధితులకు అండగా ఉంటాం: మాజీ మంత్రి మండవ

    Ex Minsister Mandava | బాధితులకు అండగా ఉంటాం: మాజీ మంత్రి మండవ

    Published on

    అక్షరటుడే, ధర్పల్లి: Ex Minsister Mandava | వరద నీటి కారణంగా ముత్యాల చెరువు (Mutyala cheruvu) ముంపునకు గురైందని మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు అన్నారు. నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వరద ముంపునకు గురైన పలు గ్రామాలను ఆయన ఆదివారం సందర్శించారు.

    వరదల కారణంగా ఎంత మేరకు నష్టపోయారనే విషయమై బాధితులను అడిగి తెలుసుకున్నారు. అధికార యంత్రాంగంతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తారాచంద్, మిట్టపల్లి గంగారెడ్డి, లోక్కిడి రాములు, పుప్పాల సుభాష్, సురేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Nizamabad City | పౌర్ణమిని సందర్భంగా నగరంలో శ్రీప్రభు పల్లకీ సేవ

    అక్షరటుడే,ఇందూరు: Nizamabad City | నగరంలోని వినాయక్​నగర్​లోని వినాయక కళ్యాణ మండపంలో (Vinayaka Kalyana Mandapam) ఓమౌజయ ఏకోపాసన...

    OPS | పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలి

    అక్షరటుడే ఇందూరు: OPS | ఉద్యోగ ఉపాధ్యాయాలకు పాత పెన్షన్ విధానాన్ని(OPS) వర్తింపజేయాలని 2003 ఉద్యోగ, ఉపాధ్యాయ పాత...

    BC Declaration | బీసీ డిక్లరేషన్​ సభను విజయవంతం చేయాలి

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: BC Declaration | కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 15న జరగనున్న బీసీ డిక్లరేషన్ సభను...