Homeజిల్లాలుకామారెడ్డిMla Madan Mohan Rao | ఎల్లారెడ్డి బస్టాండ్​ను త్వరలోనే ప్రారంభిస్తాం

Mla Madan Mohan Rao | ఎల్లారెడ్డి బస్టాండ్​ను త్వరలోనే ప్రారంభిస్తాం

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan Rao | పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్​లో (RTC Bus stand) పనులన్నీ పూర్తిచేసి 15 రోజుల్లోనే ప్రారంబిస్తామని ఎమ్మెల్యే మదన్​మోహన్​ రావు (Mla Madan Mohan Rao) పేర్కొన్నారు. గురువారం బస్టాండ్​లో (Bus stand) జరుగుతున్న పనులను, ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించారు.

ఆస్పత్రి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. బస్టాండ్​, ఆస్పత్రి నిర్మాణం కోసం ఆర్థిక మంత్రితో (Finance Minister Bhatti) మాట్లాడి రూ.4 కోట్లు విడుదల చేయించామని పేర్కొన్నారు. ఆయనతో కాంగ్రెస్​ నాయకులు తదితరులు పాల్గొన్నారు.