ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిLingampet Mandal | ఫీడర్ ఛానల్​కు నీటి మళ్లింపు.. రైతుల పంటలు కాపాడేందుకు చర్యలు

    Lingampet Mandal | ఫీడర్ ఛానల్​కు నీటి మళ్లింపు.. రైతుల పంటలు కాపాడేందుకు చర్యలు

    Published on

    అక్షరటుడే, లింగంపేట: Lingampet Mandal | లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు గ్రామ శివారులోని మల్లారం చెరువు కింద సాగుచేసిన పంటలకు నీటిని అందించేందుకు జల వనరుల శాఖ అధికారులు ఫీడర్ ఛానల్​కు శనివారం నీటిని మళ్లించారు.

    ఈ సందర్భంగా జలవనరుల శాఖ డీఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు (Heavy Rains) మల్లారం చెరువు కట్ట తెగిపోవడంతో చెరువు కింద ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో రైతులు (Farmers) సాగుచేసిన పంటలకు నీటిని అందించేందుకు అడవి నుంచి వచ్చే నీటిని, ఎల్లారం చెరువు నుంచి వచ్చే నీటిని ఫీడర్​ ఛానల్​ ద్వారా మల్లారం చెరువులో కాలువ తూము వరకు కలిపారు. చెరువు కింద సాగు చేసిన రైతులు నష్టపోకుండా ఉండేందుకు నీటిని ఛానల్​ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. ఫీడర్ ఛానల్ ద్వారా నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

    More like this

    Lingampet | విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని మండల బీజేపీ (Lingampet BJP)...

    Hydraa | రూ.500 కోట్ల విలువైన భూమి కబ్జా.. షాకిచ్చిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని ప్రభుత్వ భూముల రక్షణ విషయంలో హైడ్రా దూకుడుగా...

    Bigala Ganesh Gupta | కిరణ్​కుమార్​ గౌడ్​కు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బిగాల

    అక్షరటుడే, ఇందూరు: Bigala Ganesh Gupta | ప్రముఖ న్యాయవాది కిరణ్​కుమార్​ గౌడ్​ శుక్రవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు....