అక్షరటుడే, ఇందూరు: Transco | జిల్లాకు మొదటిసారిగా వచ్చిన ట్రాన్స్కో వరంగల్ ప్రాజెక్టు (Transco Warangal Projects) డైరెక్టర్ మోహన్రావుకు జిల్లా విద్యుత్శాఖ అధికారులు సోమవారం సాయంత్రం ఘనంగా స్వాగతం పలికారు.
ట్రాన్స్కో ఎస్ఈ రవీందర్ (Transco SE Ravinder) ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అధికారులు ఎండీ ముక్తార్, వెంకట్ రమణ, శ్రీనివాస్, జేఏసీ ఛైర్మన్ రఘునందన్, కన్వీనర్ శ్రీనివాస్, కో-కన్వీనర్ తోట రాజశేఖర్, నాయకులు మల్లేష్, ఆర్.బాలేష్ కుమార్, ఎ.కాశీనాథ్, బి.సురేష్ కుమార్, గంగారాం నాయక్, ఎం.అశోక్, శివాజీ గణేష్, శివ, చంద్రశేఖర్, ప్రసాద్ రెడ్డి, రాజేంద్రేష్, జ్ఞానేష్ పాల్గొన్నారు.