voter draft list | తప్పుల తడకగా ఓటరు ముసాయిదా.. కలెక్టర్​కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్​ నేతలు

అక్షరటుడే, ఇందూరు: voter draft list | మున్సిపల్​ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా ముసాయిదాను ఇప్పటికే విడుదల చేశారు. దీనిపై మంగళవారం రాజకీయ నేతలతో నిజామాబాద్​ కలెక్టర్​ ఇలా త్రిపాఠి Collector Ila Tripathi సమావేశమయ్యారు. voter draft list | ఓటరు జాబితాలో.. ఈ సందర్భంగా కాంగ్రెస్​ పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ సమస్యను వివరించారు. ఓటరు జాబితాలో చాలా తప్పులు ఉన్నాయని కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో డివిజన్​ వారీగా […]

అక్షరటుడే, ఇందూరు: voter draft list | మున్సిపల్​ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా ముసాయిదాను ఇప్పటికే విడుదల చేశారు. దీనిపై మంగళవారం రాజకీయ నేతలతో నిజామాబాద్​ కలెక్టర్​ ఇలా త్రిపాఠి Collector Ila Tripathi సమావేశమయ్యారు.

voter draft list | ఓటరు జాబితాలో..

ఈ సందర్భంగా కాంగ్రెస్​ పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ సమస్యను వివరించారు. ఓటరు జాబితాలో చాలా తప్పులు ఉన్నాయని కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో డివిజన్​ వారీగా తమ పార్టీ నేతలు సర్వే నిర్వహించినట్లు వివరించారు. దీనిపై కలెక్టర్​ ఇలా త్రిపాఠి సానుకూలంగా స్పందించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి తప్పులను సరిచేస్తామని హామీ ఇచ్చారు.

 

Related articles

Telangana Cabinet Meeting | నేడు తెలంగాణ కేబినెట్​ భేటీ.. రైతు భరోసాపై ప్రకటన వచ్చేనా

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. రైతు భరోసా, బడ్జెట్ సమావేశాల గురించి చర్చించనున్నారు.

Tirumala Snake Bite | తిరుమల క్యూలైన్‌లో పాము కలకలం.. భక్తురాలిని కాటు వేయ‌డంతో ఐసీయూలో చికిత్స

తిరుమల శ్రీవారి దర్శనానికి వ‌చ్చిన భక్తురాలిని పాము కాటేయడంతో కలకలం రేగింది. టీటీడీ సిబ్బంది వెంటనే స్పందించి అశ్విని ఆసుపత్రికి తరలించగా, అనంతరం స్విమ్స్‌లో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

RTC Bus Falls Into Valley | లోయలో పడిన బస్సు : ప్రయాణికులకు గాయాలు

ఆదిలాబాద్ జిల్లాలో ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

India Semi Chances | సూపర్ 8లో టీమిండియాకు భారీ షాక్.. సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయా లేదా?

ఐసీసీ మెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ టీ 20 సూపర్ 8 దశలో భార‌త జ‌ట్టుకు గట్టి దెబ్బ తగిలింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమి చవిచూసినా, సెమీఫైనల్ అవకాశాలు పూర్తిగా ముగియలేదు. అయితే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారత్ తప్పక విజయం సాధించాల్సిందే.