ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Kammarpally Mandal | బాధిత కుటుంబాలకు పరామర్శ

    Kammarpally Mandal | బాధిత కుటుంబాలకు పరామర్శ

    Published on

    అక్షర టుడే, కమ్మర్‌పల్లి: Kammarpally Mandal | మండలంలోని హసాకొత్తూరుకు (Hasakottur) చెందిన సుధాకర్‌ సోదరి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆమె కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌కుమార్‌ (In-charge Muthala Sunil Kumar) శుక్రవారం పరామర్శించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమెకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉండగా, వారి చదువుకు తనవంతు సహకారమందిస్తానన్నారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న ఏనుగు మోహన్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన గంగారాం కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట గ్రామ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

    More like this

    September 8 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 8 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 8,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...

    Indian Hockey Team | ఆసియా క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన భారత్.. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియా చిత్తు

    indian hockey team | భారత హాకీ Hockey జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ Asia Cup...

    Kaloji Literary Award | రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి వరించిన ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaloji Literary Award | ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు Kaloji Narayana...