ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Vinayaka Laddu | రికార్డు స్థాయి ధర పలికిన శ్రీ గణేశ్​ మండలి లడ్డూ.. ఏకంగా...

    Vinayaka Laddu | రికార్డు స్థాయి ధర పలికిన శ్రీ గణేశ్​ మండలి లడ్డూ.. ఏకంగా రూ. 1.65 లక్షల పైనే..

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka Laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. నిజామాబాద్​ జిల్లాలో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర Ganesh Shobhayatra నిర్వహిస్తున్నారు.

    మరోవైపు ఆయా మండపాల్లో లంబోధరుడి లడ్డూ Lambodhar’s Laddu వేలం auction కొనసాగుతోంది. రూ. లక్షలు పెట్టడానికి కూడా భక్తులు వెనుకాడటం లేదు.

    నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. వినాయకుడి లడ్డూను దక్కించుకునే మంచి జరుగుతుందనే విశ్వాసం భక్తుల్లో ఉంది.

    Vinayaka Laddu : భలే డిమాండ్​..

    ఈ నేపథ్యంలో వినాయకుడి లడ్డూకు డిమాండ్​ ఉంటోంది. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోనూ వేడుకలు కొనసాగుతున్నాయి.

    నగరంలోని అంబేడ్కర్​ కాలనీలోని రాధాకృష్ణ థియేటర్​ వద్ద ఉన్న శ్రీ గణేశ్​ మండలి లడ్డూ రికార్డు స్థాయిలో ధర పలికింది.

    శ్రీ గణేశ్​ మండలి లడ్డూను రూ.1,65,001 కు తాటిపల్లి శైలేందర్ కుమారుడు తాటిపల్లి అక్షయ్​ దక్కించుకున్నారు. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మండలి ప్రతినిధులు పూజలు చేశారు.

    More like this

    Tiruma Temple close | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. రేపు తిరుమల ఆలయం మూసివేత

    అక్షరటుడే, తిరుమల: Tiruma Temple close | భాద్రపద పౌర్ణమి Bhadrapada Pournami రోజున అంటే ఈనెల 7న...

    Muslim owns laddu | వినాయకుడి లడ్డూ సొంతం చేసుకున్న ముస్లిం.. వరుసగా రెండోసారి

    అక్షరటుడే, హైదరాబాద్: Muslim owns laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. హైదరాబాద్​లో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...

    Silver Ring | బొటనవేలికి వెండి ఉంగరం ధరించారా.. లక్ష్మీదేవి వచ్చినట్టే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Silver Ring | ప్రతి ఒక్కరి జీవితంలో ఉంగరాలు ధరించడం ఒక సాధారణ ఆచారం. మనం...