JD Vance | మోదీతో భేటీ అయిన అమెరికా ఉపాధ్యక్షుడు
JD Vance | మోదీతో భేటీ అయిన అమెరికా ఉపాధ్యక్షుడు

అక్షరటుడే, వెబ్​డెస్క్: JD Vance | భారత పర్యటనకు వచ్చిన జేడీ వాన్స్ JD Vance​ సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ PM modi నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా US vice president బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వాన్స్ తన​ భార్య పిల్లలతో కలిసి భారత పర్యటనకు వచ్చారు. సోమవారం ఉదయం ఆయన ఢిల్లీ Delhi చేరుకోగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్​ union minister ashwini vaishnav స్వాగతం పలికారు.

పర్యటనలో భాగంగా వాన్స్​ సాయంత్రం ప్రధానితో సమావేశం అయ్యారు. భారత్- అమెరికా Bharat- US మధ్య ద్వైపాక్షిక చర్చలు, ఆర్థిక, వాణిజ్యం, భౌగోళిక రాజకీయ సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. భేటీ అనంతరం ప్రధాని మోదీ, వాన్స్​ దంపతులతో పాటు అమెరికా అధికారులకు ప్రత్యేక విందు special dinner ఇవ్వనున్నారు.