ePaper
More
    Homeఅంతర్జాతీయంUnited Nations | భారత్ - పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన

    United Nations | భారత్ – పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: United Nations : భారత్ – పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడం బాధాకరమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ UN Secretary General Antonio Guterres పేర్కొన్నారు. రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరారు.

    పహల్ గామ్​ దాడి Pahalgaon terror attack తర్వాత భావోద్వేగాలను అర్థం చేసుకోగలమని గుటెరస్​ చెప్పుకొచ్చారు. ఈ సమయంలో పొరపాట్లు చేయొద్దని, అన్నింటికి సైనిక చర్య పరిష్కారం కాదని అన్నారు. ఉద్రిక్తతలు నివారించే ఏ చర్యకైనా సహకరిస్తామని గుటెరస్​ హామీ ఇచ్చారు.

    More like this

    Movements and Protests | రెండు దేశాలు.. రెండు ఉద్యమాలు.. ప్రభుత్వాలను కూల్చేసిన నిరసనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను...

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...

    Minister Nitin Gadkari | వరద సాయం అందించి కామారెడ్డిని ఆదుకోండి

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Nitin Gadkari | భారీ వర్షాలు కామారెడ్డి నియోజకవర్గాన్ని (Kamareddy constituency) అతలాకుతలం చేశాయి....