ePaper
More
    Homeజాతీయంplane crash | అంతర్జాతీయ ఇష్యూగా మారిన ఫ్లైట్​ క్రాష్..​ గుజరాత్​కు యూకే దర్యాప్తు బృందం

    plane crash | అంతర్జాతీయ ఇష్యూగా మారిన ఫ్లైట్​ క్రాష్..​ గుజరాత్​కు యూకే దర్యాప్తు బృందం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: plane crash : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్(Ahmedabad)​లో జరిగిన ఫ్లైట్ క్రాష్​లో 241 మంది చనిపోయారు. ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. మరణించిన వారిలో 169 మంది భారతీయులు(Indians), 52 మంది బ్రిటిషర్స్ Britons, ఏడుగురు పోర్చుగీస్​ Portuguese, ఒక కెనెడియన్​ Canadian ఉన్నారు.

    ఫ్లైట్​ క్రాష్​లో చనిపోయిన వారిలో బ్రిటిషర్స్ కూడా ఉండటంతో ఈ ఘటన అంతర్జాతీయ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో యూకే ప్రభుత్వం స్పందించింది.

    విమాన ప్రమాదంపై సమగ్ర విచారణ జరపడానికి UK తమ దర్యాప్తు బృందాన్ని అహ్మదాబాద్‌కు పంపించే ఏర్పాట్లు చేస్తోంది. వీరు ఇండియాకు చేరుకున్నాక, విమాన ప్రమాదంపై సమగ్రంగా విచారణ చేపట్టనున్నారు. ఈ విషాద సంఘటనలో 52 మంది బ్రిటిష్ జాతీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు విషయం అంతర్జాతీయంగా మారింది.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...