ePaper
More
    Homeజాతీయంplane crash | అంతర్జాతీయ ఇష్యూగా మారిన ఫ్లైట్​ క్రాష్..​ గుజరాత్​కు యూకే దర్యాప్తు బృందం

    plane crash | అంతర్జాతీయ ఇష్యూగా మారిన ఫ్లైట్​ క్రాష్..​ గుజరాత్​కు యూకే దర్యాప్తు బృందం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: plane crash : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్(Ahmedabad)​లో జరిగిన ఫ్లైట్ క్రాష్​లో 241 మంది చనిపోయారు. ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. మరణించిన వారిలో 169 మంది భారతీయులు(Indians), 52 మంది బ్రిటిషర్స్ Britons, ఏడుగురు పోర్చుగీస్​ Portuguese, ఒక కెనెడియన్​ Canadian ఉన్నారు.

    ఫ్లైట్​ క్రాష్​లో చనిపోయిన వారిలో బ్రిటిషర్స్ కూడా ఉండటంతో ఈ ఘటన అంతర్జాతీయ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో యూకే ప్రభుత్వం స్పందించింది.

    విమాన ప్రమాదంపై సమగ్ర విచారణ జరపడానికి UK తమ దర్యాప్తు బృందాన్ని అహ్మదాబాద్‌కు పంపించే ఏర్పాట్లు చేస్తోంది. వీరు ఇండియాకు చేరుకున్నాక, విమాన ప్రమాదంపై సమగ్రంగా విచారణ చేపట్టనున్నారు. ఈ విషాద సంఘటనలో 52 మంది బ్రిటిష్ జాతీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు విషయం అంతర్జాతీయంగా మారింది.

    READ ALSO  Congress Party | జాతి గౌర‌వాన్ని దెబ్బ తీసిన మోదీ.. ప్ర‌ధానిపై కాంగ్రెస్ తీవ్ర విమ‌ర్శలు

    Latest articles

    Donald Trump | ట్రంప్ పిచ్చి నిర్ణ‌యాలు.. ఆందోళ‌న‌లో నిపుణులు.. ఇండియ‌న్ల‌కు ఉద్యోగాలు ఇవ్వొద్ద‌ని తాజా వ్యాఖ్య‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక తీసుకుంటున్న నిర్ణ‌యాలు తీవ్ర...

    Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌ అడుగుపెట్టారు. టెక్‌ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ...

    TTD | తిరుమలలో పెరిగిన రద్దీ.. 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు ​

    అక్షరటుడే, తిరుమల: TTD: కళియుగ దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధికి భక్తులు రద్దీ భారీగా పెరిగింది. దీంతో తిరుమల Tirumala...

    Malnadu Drugs Case | మల్నాడు డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. నిందితుడు రాహుల్‌ తేజ్‌పై మరో డ్రగ్స్‌ కేసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    More like this

    Donald Trump | ట్రంప్ పిచ్చి నిర్ణ‌యాలు.. ఆందోళ‌న‌లో నిపుణులు.. ఇండియ‌న్ల‌కు ఉద్యోగాలు ఇవ్వొద్ద‌ని తాజా వ్యాఖ్య‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక తీసుకుంటున్న నిర్ణ‌యాలు తీవ్ర...

    Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌ అడుగుపెట్టారు. టెక్‌ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ...

    TTD | తిరుమలలో పెరిగిన రద్దీ.. 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు ​

    అక్షరటుడే, తిరుమల: TTD: కళియుగ దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధికి భక్తులు రద్దీ భారీగా పెరిగింది. దీంతో తిరుమల Tirumala...