ePaper
More
    Homeక్రైంHyderabad News | రైలు ఢీకొని ఇద్దరు యువకుల మృతి

    Hyderabad News | రైలు ఢీకొని ఇద్దరు యువకుల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Hyderabad News | హైదరాబాద్​(Hyderabad city) సిటీలోని యాకుత్​పురాలో విషాదం చోటు చేసుకుంది.

    రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. గొర్రెల మేత కోసం యాకుత్‌పురా రైల్వేస్టేషన్‌ (Yakutpura Railway Station) సమీపంలోని చెట్టుపైకి ఇద్దరు అన్నదమ్ములు ఎక్కారు. అయితే చెట్టు కొమ్మ విరిగడంతో వారు రైలు పట్టాలపై పడిపోయారు. అదే సమయంలో రైలు (Train) వచ్చింది. పట్టాలపై పడ్డ సోదరులను రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...