More
    Homeజిల్లాలునిజామాబాద్​Pothangal mandal | దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళల అరెస్ట్

    Pothangal mandal | దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళల అరెస్ట్

    Published on

    అక్షరటుడే, కోటగిరి : Pothangal mandal | దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను శనివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.

    ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గత నెలలో పోతంగల్ మండల (Pothangal mandal) కేంద్రంలో జరిగిన దొంగతనాలలో అనుమానితులుగా తిరుగుతూ ఉన్న ఇద్దరు మహిళలను కోటగిరి మండల కేంద్రంలోని (Kotagiri mandal center) బస్టాండ్ వద్ద శనివారం పట్టుకుని విచారించారు. దీంతో వారు నేరం ఒప్పుకోవడంతో, వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వారి వద్ద నుంచి 6.9 గ్రాముల బంగారం, 44.51 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోతంగల్ గ్రామానికి చెందిన మొండి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, వారిని బోధన్ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

    More like this

    Mahavatar Narasimha | మహావతార్ నరసింహ అభిమానులకు సర్ ప్రైజ్.. డెలిటెడ్ సీన్ యాడ్ విడుదల చేసిన మేకర్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahavatar Narasimha | తొలి యానిమేటెడ్ పౌరాణిక ఇతిహాస చిత్రం 'మహావతార్ నరసింహ' (Mahavatar...

    Krishna waters | 904 టీఎంసీల కృష్ణా జలాల వాటా రావాల్సిందే : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Krishna waters  కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని న్యాయ నిపుణులను,...

    Konda Surekha | ఎమ్మెల్యే నాయినిపై మంత్రి కొండా విమర్శలు.. ధర్మకర్తలను భర్తీ చేసే స్వేచ్ఛ లేదా? అని ప్రశ్న

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Konda Surekha | వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై...