More
    Homeజిల్లాలునిజామాబాద్​kammarpally | చేపలవేటకు వెళ్లిన వారికి విద్యుత్​షాక్​.. ఇద్దరు మృతి

    kammarpally | చేపలవేటకు వెళ్లిన వారికి విద్యుత్​షాక్​.. ఇద్దరు మృతి

    Published on

    అక్షరటుడే, కమ్మర్​పల్లి: kammarpally | చేపలవేటకు వెళ్లిన ఇద్దరు విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఈ విషాదకర ఘటన కమ్మర్​పల్లిలో బుధవారం చోటు చేసుకుంది.

    స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని గాంధీనగర్​కు (Gandhi Nagar) చెందిన ఇద్దరు వ్యక్తులు కొండపల్లి లక్ష్మణ్​, సిత్తరి నర్సింలు అనే ఇద్దరు వ్యక్తులు కమ్మర్​పల్లి జాతీయ రహదారి పక్కన కుంటలో చేపల వేటకు వెళ్లారు.

    అయితే అక్కడ వారిద్దరికి విద్యుత్​షాక్​ (Electric shock) కొట్టింది. దీంతో వారిరువురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సమాచారం అందుకున్న పోలీసులు (kammarpally Police) సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    More like this

    KTR | కేసీఆర్​కు ప్రజల్లోకి ఎప్పుడు రావాలో తెలుసు.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)​కు ప్రజల్లోకి ఎప్పుడు రావాలో...

    Pakistan Cricket | పాకిస్తాన్ సంచలన నిర్ణయం?.. యూఏఈతో క్రికెట్ మ్యాచ్ బాయ్కాట్..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan Cricket | పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్(Asia...

    Dichpally mandal | గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally mandal | డిచ్​పల్లి మండలం ఘన్​పూర్​కు (Ghanpur) చెందిన యువకులు గ్రామ పంచాయతీకి బాడీ...